Browsing: Republic Day

ఆంధ్ర ప్రదేశ్ కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని…

వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ హాజరు ముఖ్యఅతిధిగా కానున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా…

రిపబ్లిక్ డే పెరేడ్ లో ఈసారి గగనతలంలో విన్యాసాలకు దిగిన విమానాలు భీమ్ వజ్రంగ్, తిరంగ, గరుడ, అమృత్, త్రిశూల్ ఆకృతులలో కన్పించాయి. ఈ విమాన విన్యాసాలలో…

దేశవ్యాప్తంగా గురువారం 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‍ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ…

రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్…

భారత రాజ్యాంగమే మనకు అన్నివేళలా మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.…

రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ పతాకాన్నిగవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని…

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి హాజరుకానున్నారు. ప్రతి ఏడాది భారత…

గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుల మధ్య కొద్దికాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విబేధాలు ప్రస్తుతం బహిరంగం అవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఈ మధ్య కాలంలో…

రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.  సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఉత్తర ప్రదేశ్…