ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. సీమాంతర తీవ్రవాదాన్నే ఆయుధంగా మార్చుకుని పొరుగు దేశాలపై దాడి…
Browsing: terrorism
వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలే దేశంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన…
తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని పేర్కొంటూ వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా, పాక్ పేర్లను ప్రస్తావించకుండానే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్…
తీవ్రవాదం ఎక్కడ చోటు చేసుకున్నా, ఏ కారణంతో జరిగినా అది మానవాళికి, మానవత్వానికి విరుద్ధమైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో…
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులతో వేలాది మంది మరణించారు. ఇక ఐసిస్ను అణిచివేసిన తరహాలోనే హమాస్నూ ఉక్కుపాదంతో…
కెనడాలో గత కొన్నేళ్లుగా ఉంటూ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిక్కు తీవ్రవాదులు పంజాబ్ నుంచి కెనడాకు రావాలనుకున్న సిక్కు యువకులను అన్ని విధాలా ప్రలోభపెట్టి తమకు…
ఢిల్లీ వేదికగా శనివారం ప్రారంభమైన రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సమావేశాలు ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపాయి. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు.…
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ – ఎస్సీఓ …
భారత్ ఎదగటమే కాకుండా త్వరిత గతిన అభివృద్ది చెందుతున్నామని చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మూడు…
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కనికరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆరోపించారు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడుల సమయంలో…