ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి కీలక ముందడుగు పడింది. బీజేపీ మేనిఫేస్టోలోని కీలక అంశం, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో కోరుకుంటున్న…
Browsing: Union Cabinet
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పీఎం- జేఎవై) పథకం కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ…
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేందుకు కేంద్రం సాయం చేస్తోందని…
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ ఇస్తారు.…
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని (క్రీమీలేయర్) వర్తింపజేయకూడదని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి…
ఖరీఫ్లో 14 రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరలు పెంచింది. వరికి 117 రూపాయలను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర పెంపుతో క్వింటాల్…
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం లభించింది. అయితే, మోదీ 3.0 కేబినెట్ లోని 71 మంది మంత్రుల్లో…
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారులో ఉన్న 71మంది మంత్రుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులే. వారి సగటు ఆస్తుల విలువ రూ.107.94 కోట్లు. ఈ వివరాలతో…
సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ మార్క్ను అందుకోలేకపోయిన బీజేపీ (240 స్థానాలు), త్వరలో వివిధ రాష్ర్టాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి సవాల్ ఎదురవుతుందని భావిస్తున్నది. దీంతో అసెంబ్లీ…
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆదివారం కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రధానమంత్రితో సహా 72 మంది మంత్రుల్లో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు…