Browsing: UP polls

(ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్వ్యూ రెండో భాగం)ప్రశ్న: బిజెపిని వ్యతిరేకించే అన్ని పార్టీలను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. అమిత్ షా: మేం ఎవరినీ దేశ వ్యతిరేకులు అని అనలేదు. మేం…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాజకీయ పోరాటంకై బిజెపియేతర పక్షాలను సమీకరించే  ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా జాతీయస్థాయి  దృష్టి…

(ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్వ్యూ మొదటి భాగం) బిజెపి వరుస ఎన్నికల విజయాల వెనుక ప్రధాన వ్యూహకర్త, కేంద్ర హోం మంత్రి, బిజెపి  మాజీ అధ్యక్షుడు అమిత్ షా…

ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ ప్రధానంగా ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ల మధ్యనే ఉన్నదనడంలో సందేశం లేదు. ఎన్నికల ప్రచారంలో ఎవ్వరి స్టైల్…

ఉత్తర ప్రదేశ్ లో చెప్పుకోదగిన బలం లేకపోయినా సుమారు 100 సీట్లలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో వెనుక ఉంది నడిపిస్తున్నది బిజెపి…

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోమొదటి మూడు దశ  చవిచూస్తోందన్నపోలింగ్ లో గట్టి పోటీ ఎదురైనట్లు స్పష్టం కావడం, సమాజవాద్ పార్టీ బాగా కోలుకున్నట్లు వెల్లడి కావడంతో బీజేపీ,  ఆర్‌ఎస్‌ఎస్   నేతలు దిద్దుబాటు చర్యలకు…

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరగనున్న నాలుగో దశ పోలింగ్‌ మొత్తం ఏడు దశల ఎన్నికల సరళిని, ఫలితాలను నిర్ధేశించే అవకాశం ఉంది. మొదటి మూడు దశలలో పుంజుకున్న సమాజవాద్ పార్టీ…

ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గద్దె దింపి, అధికారం చేపట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్…

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడవ దశలో ఈ నెల 20న పోలింగ్ జరుగనున్న తదుపరి యుద్ధభూమి తరచుగా ‘యాదవుల కోట’గా ముద్రించబడే ప్రాంతం కీలకం కానున్నది.…

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్‌లతో తొక్కిస్తామంటూ బిజెపి గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు…