ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు. ఈ కేసులో…
Browsing: ఆర్థిక వ్యవస్థ
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ను ఈడీ అరెస్ట్ చేసింది. రూ. 538 కోట్ల మనీ లాండరింగ్ కేసులో భాగంగా శుక్రవారం రాత్రి…
విమాన టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించేందుకు గూగుల్ కొత్త ఫీచర్ను తీసుకు వచ్చింది. సాధారణంగా విమాన టికెట్ల ధరలు తరచుగా మారుతుంటాయి. డిమాండ్ను బట్టి వీటి రేట్లలో…
వంటగ్యాస్ సిలెండర్ (ఎల్పీజీ) ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ డి డైరెక్టరేట్ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడి అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, క్లారిడ్జ్…
నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు మండిపోగా, ఇప్పుడు ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ లో ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వ శాఖ లోనే వచ్చాయని వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది.…
దేశంలోని సిమ్ కార్డు డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంతేగాక తప్పుడు కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు పెద్ద సంఖ్యలో సిమ్…
దేశంలో ఉల్లిగడ్డల ధరలు అదుపులో పెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లలోకి వెంటనే మిగులు ఉల్లిగడ్డల స్టాక్ను పంపించేందుకు ఏర్పాటు చేసింది. అవసరం అయిన ప్రాంతాలను…
వరుసగా మూడోసారి రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుత వడ్డీ రేటు 6.50 శాతమే కొనసాగనుంది. అయితే ఆహార…