Browsing: ఆర్థిక వ్యవస్థ

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి ఆర్ ఐ) ఈశాన్య ప్రాంతంలో  బంగ్లాదేశ్ మరియు మయన్మార్ యొక్క ఈశాన్య సరిహద్దుల ద్వారా బంగారం స్మగ్లింగ్‌లో ఊపందుకుందనే విషయం…

రిలయన్స్ జియో 5 జీ సేవలు నేటి నుండి అందుబాటులోకి రానే వచ్చాయి. అయితే, తొలిసారిగా దసరా పండుగను పురస్కరించుకొని దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5…

గత వారం దేశంలో గోధుమలు, బియ్యం చిల్లర, టోకు ధరలు తగ్గాయి. గోధుమ పిండి ధరలు లో స్థిరంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర పెరగడంతో గత రెండు…

ఇక‌పై ప్ర‌తి కారులో క‌నీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేన‌ని కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ కీల‌క…

అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లను మరింత తీర్చిదిద్దే పనులకు రూ 10,000 కోట్ల వ్యయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకించి స్టేషన్లలలో సదుపాయాల మెరుగుదలకు,…

దేశీయంగా బియ్యం ధరల పెరుగుదల కొనసాగవచ్చని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఖరీఫ్‌ సీజన్‌తో పోల్చుకుంటే దేశంలో బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చని కేంద్ర…

మరో 6 నుంచి 10 నెలల్లోగా పార్లమెంటు ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర టెలికాం…

అక్టోబర్‌ 1 నుంచి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకేనైజేషన్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సైబర్‌ నేరగాళ్ల భారినపడి కార్డుదారులు మోసపోతున్నారు. కార్డుల ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు వివరాలను…

త్వరలో ఐడిబిఐ బ్యాంక్‌ ప్రైవేటుపరం కానుంది. ఇందుకు అనుగుణంగా ప్రాథమిక బిడ్‌ల ఆహ్వాన ప్రక్రియ ప్రారంభించేందుకు డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (డిఐపిఎఎం)…

అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఫోర్బ్స్‌ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో రెండోస్థానాన్ని ఆక్రమించారు. ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ను, ఫ్రాన్స్‌ లగ్జరీ రిటైల్‌…