వచ్చే ఏడాదిలో మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ”పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ…
Browsing: ఆర్థిక వ్యవస్థ
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాడైజ్ మనీ ల్యాండరింగ్ కేసులో పోలీసుల విచారణకు హాజరయింది. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్తో స్నేహం, అతడి నుంచి ఖరీదైన…
క్రెడిట్ కార్డు, యూపిఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ కొలుకుందని చెప్పడానికి ఇది సంకేతమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వినియోగం పెరగడం వల్లే…
ఈ సారి ఖరీఫ్ సీజన్లో వరిసాగు విస్తీర్ణం 10 12 మిలియన్ ఎకరాల మేర తగ్గనున్న నేపథ్యలో రిటైల్ ధరలు పెరగకుండా చూడడంతో పాటుగా దేశీయంగా సరఫరాలు…
సరకు రవాణాలో రైల్వే వాటాను మరింత పెంచడంతో పాటు రైల్వే ఆదాయాన్ని మరింత పెంచడానికి దోహదపడేలా కేంద్ర మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు…
ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చేసిన విధంగానే బ్యాంక్ల విషయంలోనూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ప్రయివేటీకరణకు, సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని…
టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా…
ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీ…
గతేడాది స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో దాదాపు 60 శాతం రూ.2వేల నోట్లేనని జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సిఆర్బి) నివేదిక పేర్కొంది. నకిలీ నోట్లను రద్దు…
ఆగస్టు 2022 నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారీగా వసూళ్లయ్యాయి. ఆగస్టు నెలలో వసూలైన స్థూల జీఎస్టీ రాబడి రూ. 1,43,612 కోట్లు. ఇందులో సెంట్రల్…