Browsing: ఆర్థిక వ్యవస్థ

ఉపాధ్యాయుల కుంభకోణంలో ఈడీ అరెస్ట్ నేపథ్యంలో పార్థా ఛటర్జీని ఎట్టకేలకు  మంత్రి పదవి నుంచి  ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ ఉద్వాసన పలికారు. పార్థా ఛటర్జీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి…

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను ఆయా రాజకీయ పార్టీలే నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను…

రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇప్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో రూ.100 కోట్ల మేర మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాళ్ల ముఠాను సిబిఐ అరెస్టు చేసింది. ఈ…

ఇటీవలి సంవత్సరాలలో, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ఇండియా స్టాక్ ద్వారా ఉత్ప్రేరకంగా ఆర్థిక చేరికలను మరింతగా పెంచడంలో భారతదేశం వేగవంతమైన పురోగతిని సాధించింది. ఏది…

పశ్చిమబెంగాల్‌ పరిశ్రమలు, వాణిజ్యశాఖా మంత్రి పార్థా ఛటర్జీని శనివారం ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అరెస్టు చేసింది. ఉపాధ్యా య రిక్రూట్‌మెంట్‌ స్కాంతో ముడిపడిన ఉన్న మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి…

దేశీయ విమానయాన రంగంలో సేవలందించేందుకు మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సిద్దమయింది బిలియనీర్‌, ప్రముఖ పెట్టుబడి దారుడు రాకేష్ ఝున్‌ఝన్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌ తొలి…

కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని సాధారణ ప్రజలు, వ్యాపార-వాణిజ్య వర్గాలపైననే కాకుండా రాజకీయ పార్టీల ఆదాయవనరులపై సైతం పడింది. వివిధ రాజకీయ పార్టీలకు 2020-21లో అందిన విరాళాల గణాంకాలతో…

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో భారత్‌కు భారీగా దిగుమతి సుంకాలు ఎగ్గొట్టింది. ఒప్పో ఇండియా రూ.4389 కోట్ల పైగా కస్టమ్స్‌ డ్యూటీని చెల్లించలేదని తమ తనిఖీల్లో తేలిందని…

అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ…

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోమవారం మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. జులై 21న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలని…