Browsing: ఆర్థిక వ్యవస్థ

బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయంకు రంగం సిద్ధమైంది.  ఈ పబ్లిక్​ ఆఫర్​ మే 4న మొదలై మూడు రోజుల పాటు కొనసాగుతుంది.…

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం ‘ట్విటర్‌’ను సొంతం చేసుకున్నారు. 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి సోమవారం ఒక ఒప్పందం…

ఉక్రెయిన్ యుద్ధం పేరుతో కొద్దిరోజులుగా వంటి నూనెల ధరలు గణనీయంగా పెరగడం కాకతాళీయం కాదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న `ఆత్మనిర్భర్ భారత్’ లో…

భారత్‌ వృద్ధిబాట పట్టాలంటే ఉపాధి కల్పన, రుణాల మంజూరు, కార్మికశక్తి అత్యంత కీలకమైనవని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మిషన్‌-ఇండియా చీఫ్‌ నాద చౌరి తెలిపారు. కరోనా…

జమ్ముకశ్మీర్ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ స్కీమ్, కురు హైడ్రోపవర్ ప్రాజెక్టు సివిల్ వర్కు కాంట్రాక్టుల్లో లంచగొండితనంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సిబిఐ రెండు కేసులను దాఖలు చేసింది.…

దేశంలోని రాజకీయపార్టీలలో బిజెపికే అత్యధిక విరాళాలు అందాయి. ఏడు ఎలక్టోరల్ ట్రస్టులకు కలిపితే మొత్తం మీద రూ 258. 49 కోట్లు దక్కాయి. ఇందులో అత్యధికంగా బిజెపి…

మొబైల్‌ సర్వీసెస్‌ విభాగంలో వినియోగదారులు రిలయన్స్‌ జియోకు మరోసారి షాకిచ్చారు. రిలయన్స్ జియో, వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులను చేజార్చుకుంది. రిలయన్స్‌ జియో మొబైల్‌ వినియోగదారులను పోగొట్టుకోవడం వరుసగా…

భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో 12.3 శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు ఆదివారం ప్రకటించింది. 2011తో పోలిస్తే.. 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5…

పరిహారం కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న ఐదు శాతం శ్లాబ్‌ను…

కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు, వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ఆర్‌టిసి ధరలు…