Browsing: అంతర్జాతీయం

ఐరోపా ద్వీపదేశమైన మాల్టాకు చెందినఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురయింది. సోమాలియాకు వెళ్తున్న ఎంవి రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు.ఆ నౌకనుంచి…

సింగపూర్‌ ప్రభుత్వం మళ్లీ మాస్క్‌ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్‌గా మాస్క్‌ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు ప్రయాణికుల టెంపరేచర్‌ చెక్‌ చేసేందుకు థర్మల్‌…

వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించే లక్షంతో దుబాయిలో జరుగుతున్న కాప్ 28 సదస్సులో మంగళవారం కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాన్‌గుజమ్ అనే 12 ఏళ్ల…

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 27 మందికి పైగా…

మలేషియా, శ్రీలంక, థాయిలాండ్‌ దేశాల జాబితాలో ఇండోనేషియా కూడా చేరనుంది. భారత్‌, చైనా, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా 20 దేశాలకు…

ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో…

అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు జో బైడెన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసాల రెన్యువల్‌ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు. హెచ్‌-1బీ…

ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాము అంతరిక్షంలోకి పంపిన నిఘా ఉపగ్రహం అమెరికా అధ్యక్ష భవనాన్ని ఫొటోలు తీసిందని చెప్పారు.…

న్యూయార్క్ గురుద్వారాకు వచ్చిన అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూను ఖలీస్థానీ మద్దతుదారులు అవమానించారు. గురునానక్ జయంతి నేపథ్యంలో గురుద్వారాకు సంధూ వచ్చినప్పుడు ఖలీస్థానీవాదులు ఆయనను…

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుండి అమల్లోకి వచ్చింది.…