ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. బుధవారం రాణి కమలపాటి రైల్వే స్టేషన్లో రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. భోపాల్ నుండి…
Browsing: జాతీయం
క్రికెట్ అభిమానులు ఎప్పుడా అంటూ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్లో అక్టోబర్-నవంబర్లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్ల షెడ్యూల్ను ఐసీసీ విడుదల…
ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం “ ఆర్డర్ ఆఫ్ ది నైల్ ” లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్…
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన మహిళా రెజర్లు ఇకపై తాము వీధి పోరాటాలు…
దేశభక్త ప్రజాస్వామ్య కూటమి (పిడిఎ) పేరుతో బిజెపియేతర ప్రతిపక్షాల కూటమి ఉనికిలోకి వచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. గత వారం పాట్నాలో నితీష్ కుమార్ సారధ్యంలో జరిగిన భేటీలో…
మణిపూర్ పరిస్థితులను చక్కదిద్దేందుకు అఖిలపక్షాన్ని పంపాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. మణిపూర్ హింసను నిలువరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని…
శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు ప్రతిపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయాలనే కసరత్తు దాదాపు నెలరోజులుగా సాగుతోంది. అయితే అనూహ్యంగా…
బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం నిర్వహించిన ప్రతిపక్షాల ఐక్యత తొలి సమావేశంలో 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి బిజెపిని ఓడించాలని నిర్ణయించారు. దేశంలో ఉన్న 17…
ప్రపంచానికి భారత్ అందించిన యోగా నిజంగా విశ్వవ్యాప్తమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనికి కాపీరైట్గానీ, పేటెంట్గానీ, రాయల్టీగానీ.. ఏమీ లేవని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం…
తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే, అవినీతి రహిత పాలన అందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్…