దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బిఎ), నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లు…
Browsing: జాతీయం
హిండెన్బర్గ్ తాజా నివేదికపై బీజేపీ పాలకులే లక్ష్యంగా విమర్శల దాడి చేపట్టిన కాంగ్రెస్ తీరును బీజేపీ ఎండగట్టింది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ…
బంగ్లాదేశ్లో అల్లర్ల వెనుక అమెరికా హ స్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ…
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రిసెర్చ్ శనివారం విడుదల చేసిన డాక్యుమెంట్పై మరోసారి దేశంలో రాజకీయ దుమారం రేగింది. అదానీ గ్రూపు కంపెనీల్లో భారత…
కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి…
కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియల విలయ బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం సాధ్యమైనంతగా చేయూత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హామీ ఇచ్చారు.…
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని (క్రీమీలేయర్) వర్తింపజేయకూడదని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి…
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఆరో మెడల్ను సొంతం చేసుకున్నది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య పతకం గెలిచాడు. శుక్రవారం రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య…
రాజ్య సభలో మరోసారి చైర్మన్ జగదీప్ ధన్కర్, ఎంపీ జయా బచ్చన్ ల మధ్య వాగ్వాదం చెలరేగింది. గురువారం చైర్మన్ తనతో, ఇతర విపక్ష సభ్యులతో ఆమోదయోగ్యం…
జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచాడు. క్వాలిఫయర్ రౌండ్ లో టాప్లో నిలిచి గోల్డ్ మెడల్పై ఆశలు రేకెత్తించాడు నీరజ్.…