ఉక్రెయిన్, రష్యాలు వివాదాన్ని పరస్పర చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలనేది తమ అభిమతమని పేర్కొంటూ శాంతి ప్రక్రియకు సహకారం అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని…
Browsing: జాతీయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ…
పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు రాళ్లదాడి…
ప్రపంచంలోని బలహీనవర్గాలకు జీ20 దేశాలు బాసటగా నిలవాలని, పేరుకుపోతున్న అప్పులను తగ్గించడంపై ఫోకస్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సంస్థలు పరిస్థితులకు తగ్గట్టు…
దేశంలో తిరస్కరణకు గురైన వారిని మళ్లీ అంగీకరించేందకు ప్రజలు సిద్ధంగా లేదంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మోదీ సమాధి తవ్వుతాం అంటూ కాంగ్రెస్…
కర్ణాటకలో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలో దిగుతున్న ఇనుప గనుల దిగ్గజం గాలి జనార్దన రెడ్డి గురించి పట్టించుకోవడం మాని ఓటర్లను నేరుగా కలుసుకునే…
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను అస్సాం పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్కు వెళుతున్న ఖేరాను విమానం నుంచి కిందకు దింపివేసి…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. శివసేన పార్టీ, గుర్తు విల్లు-బాణంను సీఎం షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం…
ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాది గెలుపొందారు.…
యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) త్వరలో నగదును వదిలివేసే అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్లో యుపిఐ అత్యంత…