Browsing: జాతీయం

ద్రవ్యోల్బణం నియంత్రణకు పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న పన్నుల్లో కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఓ వార్తా…

ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్రలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువులు శివుడిని మూర్తి రూపం తో పాటు లింగరూపంలోను…

భారత విమానయాన చరిత్రలో టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఏకంగా ఒకేసారి 470 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా దీనిపై ఒప్పందం చేసుకొని చరిత్ర సృష్టించింది.…

ఆదాయపన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైల్లోని బిబిసి కార్యాలయాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ…

అదానీ గ్రూపు షేర్ల పతనం వివాదంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, రెగ్యులేటరీ మెకానిజమ్‌లను బలోపేతం చేసేందుకు డొమైన్…

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటక వేదికయింది. బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో జరగనున్న 14వ ఎయిర్‌ ఇండియా షోను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.…

ఢిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్‌వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోను ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఢిల్లీ-దౌసా-లాల్‌సోట్‌ల మధ్య పూర్తయిన తొలిదశ…

: ప్రపంచ చాంపియన్‌గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ…

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ, లడఖ్‌…

వామపక్షాలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో త్రిపురలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని, సీపీఎం కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లపైననే దాడులు చేసేవారని ప్రధాని నరేంద్ర…