Browsing: జాతీయం

బీహార్‌లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత…

ఇరానీ టాటా స్టీల్ రిటైర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ జంషెడ్ పూర్ లో కన్నుమూసారు. ఆయన భారత ఉక్కు మనిషిగాపేరొందారు. ఇరానీ 2011లో టాటా స్టీల్…

వివాదాస్పదంగా మారిన బ్రిటిష్‌ కాలం నాటి దేశద్రోహ చట్టానికి వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సవరణలు చేసే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టంచేసింది. భారత…

మనదేశంలో ప్రైవేటు రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. టాటా ఎయిర్‌బస్ కన్సార్టియం దీనిని ఏర్పాటు చేస్తోంది. స్వయం…

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 130 మందికి పైగా మృతి చెందారు. ఘటన జరిగిన…

తీవ్రవాదమనేది మానవాళికి ఇప్పటికీ అత్యంత తీవ్రమైన ముప్పుల్లో ఒకటిగా వుందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి భద్రతా…

భారత దేశం లో పరిశ్రమలు , తయారీ రంగాలను ప్రోత్సహించాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపిచ్చారు. హైదరాబాద్ లో అఖిల భారత వైశ్య ఫెడరేషన్ (ఎఐవైఎఫ్)ను…

ఉగ్రవాదం ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో విస్తరిస్తోందని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ శనివారం తెలిపారు. ‘ఉగ్రవాదం అన్నది మానవాళికి గొప్ప ముప్పు’ అని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో…

ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీ లాండరింగ్ వంటి నేరాలు సరిహద్దులు దాటి జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు…

ఎమ్యెల్యేల కొనుగోలు ఉదంతం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) నేతలపై కేసు నమోదు చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు…