Browsing: జాతీయం

పార్టీ వేదికలపై ఆత్మవిమర్శలు అవసరమేనని, అయితే అవి ఆత్మవిశ్వాసాన్ని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండరాదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన…

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుల పదవీ కాలం వరుసగా జులై, ఆగష్టు నెలల్లో పూర్తి కావస్తునందున ఆ పదవులకు ఎన్నికలు జరుగబోతున్నాయి. బిజెపి మొదటిసారిగా…

ప్రగతిశీల, ఆధునిక భారతదేశంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు బలగాలు సంసిద్ధం కావాలని, ఇందుకోసం పోలీసు బలగాల సంస్కరణలను అమలు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య…

ఈ వారం ప్రారంభంలో గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జంషెడ్ బుర్జోర్ పర్దివాలాను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును అనుసరించి, కేంద్ర న్యాయ…

ఎన్నికల వ్యూహకర్తగా పలువురు ప్రముఖ నాయకులు, రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఘన విజయాలు సాధించి, ప్రభుత్వాలు ఏర్పర్చడంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ మాత్రం తన రాజకీయ భవిష్యత్ విషయంలో…

భారత స్వాతంత్ర పోరాటంలో తను, మన, ధన, ప్రాణాలను త్యాగం చేసిన వారిలో చాలా మంది కనీస గుర్తింపునకు కూడా నోచుకోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం…

సుస్థిర అభివృద్ధికి సేంద్రియ వ్యవసాయమే ఉత్తమమైన మార్గమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. భూసారాన్ని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆహార భద్రతను అందించగలమని స్పష్టం చేశారు.  సహజ…

మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరి, కీలకమైన పదవీ బాధ్యతలు చేబట్టపోతున్నారంటూ విశేషంగా హడావుడి చేసిన రాజకీయ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా తానే…

ఐరోపాతో భాగస్వామ్యం భారత్ కు కీలకం అని చెబుతూ తన పర్యటన ద్వారా  భారత్‌కు ప్రధానమైన యూరోపియన్‌ భాగస్వాములతో సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు ప్రధాన…

భారత సైన్యం విధి నిర్వహణ, కార్యకలాపాల్లో సమర్ధతను పెంచేందుకు ప్రస్తుత సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తనలపై ప్రధానంగా దృష్టి పెడతానని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే…