బిజెపి బలహీన పడితే తానే ప్రధాన మంత్రి అవుతాననే మితిమీరిన విశ్వాసంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయోగాలు చేస్తూ ఉండడంతో నేడు దేశంలో ఆ పార్టీతో జత కట్టడానికి…
Browsing: జాతీయం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్యెల్యే అయిన ఆమె భర్త రవి రానా హనుమాన్ చాలీసా చదువుతామని ప్రకటిస్తే,…
భారతదేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన వాతావరణాన్ని నిర్మించాలని…
వివాదాస్పదమైన సాయుధ బలగాలకు విశేషాధికారాలు కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని (ఆఫ్సా) ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నుంచి పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉన్నట్లు …
కొత్త రక్షణ సహకార ఒప్పందంపై భారత, బ్రిటన్ ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్లు సంతకాలు చేశారు. రక్షణ, వాణిజ్యం, క్లీన్ ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో…
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద బోరిస్కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన…
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రచారం కోసం విమల్ ఇలాచీ యాడ్లో నటించినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ యాడ్లో అక్షయ్ తోపాటు ప్రముఖ…
గత ఏడాది కాలంగా కాంగ్రెస్ లో కీలక పదవి కోసం బేరసారాలు చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చివరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టేందుకు…
ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ఒక ట్వీట్లో తెలియజేసింది. ఇంజనీర్స్…
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన రెండు రోజుల భారత పర్యటనను ఏప్రిల్ 21న అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో తొలిరోజే గుజరాత్లో బోరిస్…