Browsing: జాతీయం

వచ్చే ఐదేళ్లలో రూ. 1.25 లక్షల కోట్లతో వేలాది గోదాములు, గిడ్డంగులను నిర్మించడం ద్వారా సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నట్టు ప్రధాని…

బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సిఆర్‌పిసి) స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలుజులై 1వ తేదీ నుంచి…

* రాహుల్ కు మతి చెడిందా? వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్‌ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే ‘మోదీ గ్యారంటీ’ అని అభివర్ణించారు.…

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మూడు గంటలకు…

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఆప్‌-కాంగ్రెస్ మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఖ‌రారైన క్ర‌మంలో ఢిల్లీ, గుజ‌రాత్‌, గోవా, హ‌రియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశ‌గా చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు…

ప్రజాదరణలో ప్రధాని నరేంద్ర మోదీకి తిరుగులేదని మరోసారి రుజువైంది. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మోదీకి ఆదరణ ఉందని తాజా సర్వే తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ…

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో…

పంట ఉత్పత్తులకు మద్ద తు ధర కోరుతూ మలిదశ ఉద్యమం ప్రారంభించిన రైతులు  పోలీసులతో జరిగిన ఘర్షణలో తొలిసారిగా ఓ సహచరుడిని కోల్పోయారు. హర్యానా సరిహద్దులలో కనౌరీ…

లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాద్ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ…

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌…