Browsing: జాతీయం

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ డబుల్ సెంచరీ సాధించాడు. 231 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. శనివారం ఆట చివర్లో 104…

ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు…

లోక్‌సభతో పాటు కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎలక్టోరల్‌(ఎన్నికల) బాండ్ల పథకంపై ఇటీవల సుప్రీం…

ప్రఖ్యాత ఉర్దూ కవి గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యులు 58వ జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతలుగా ఎంపికయ్యారు. ఈ మేరకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అవార్డు…

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మద్యం పాలసీ స్కామ్‌పై ఈడీ ఆరోసారి సమన్లు…

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీతో పాటు అనుబంధ విభాగాలకు చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ…

పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో…

ప్రముఖ  నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి పదవికి రాజీనామా…

రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల…

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టం, తదితర సమస్యల పరిష్కారం కోసం ‘చలో ఢిల్లీ’ చేపట్టిన రైతులపై రైతుల మార్చ్‌ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్‌, ట్రాలీలపై ఢిల్లీలోకి…