తమది ప్రజా పాలనా అని, ఎవరైనా నిరసనలు చేసుకోవచ్చని అధికారం చేబడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పైగా, తమది దేశంలోనే `ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటూ తెలంగాణ…
Browsing: జాతీయం
లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో కూటమితో కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు వెనకడుగేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో తాము…
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బలమైన బీజేపీని ఎదుర్కొడానికి ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్ష కూటమిలో పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్…
అయోధ్యలోని రామాలయం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్టతో తెరుచుకున్న ఆలయం తలుపులు సోమవారం విఐపిల దర్శనాలకే పరిమితం కాగా మంగళవారం నుంచి…
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత, బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ వరించింది. రాష్ట్రపతి కార్యాలయం…
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో ప్రవేశించగానే మూడు రోజులుగా అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రాహుల్ యాత్ర అస్సాంలోకి ప్రవేశించగానే…
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన అనంతరం ఢిల్లీకి తిరిగి రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఓ కొత్త…
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అస్సాంలో అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం…
ఆయోధ్యలో మంగళవారం నుంచి నీల మేఘ శ్యాముడు సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల…
మన రాముడు మళ్లీ వచ్చాడని, గుడారం కింద ఉన్న రాముడు దివ్వమైన మందిరంలోకి వచ్చాడని, ఈ రోజు దేశానికి ఎంతో శుభదినమని అయోధ్య మందిర ప్రాణప్రతిష్ఠ అనంతరం…