భారత్- రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు…
Browsing: జాతీయం
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్) కింద లక్ష మంది లబ్ధిదారులకు గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ (పీఎంఏవై-జీ) మొదటి…
యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 68), శివమ్ దూబే (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 63…
ఏడాదిన్నర కిందట భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3,500 కి.మీ. పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు…
మహారాష్ట్రలో కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరనున్నారు. తన…
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఇస్లామాబాద్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటనపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఇస్లామాబాద్ లోని బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియంట్ ఈ…
బిజెపి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు అయిన `ఇండియా’ కూటమి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకున్నారు. శనివారం జరిగిన ఇండియా వేదిక నేతల వర్చువల్…
మహారాష్ట్రలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్) ముంబైలోని సేవ్రి,…
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు 21 మందిని అసెంబ్లీకి పోటీచేయించిన బిజెపి నాయకత్వం ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న మంత్రులు, ఇతర కీలక…
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తోంది.ఈ ప్రాణప్రతిష్ఠకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని నరేంద్ర మోదీ…