పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి…
Browsing: జాతీయం
అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి తమ పార్టీ అగ్ర నాయకులెవరూ వెళ్లడం లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారం చేసిన ప్రకటనపై భారతీయ…
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్లోని హట్టా కాంగ్జెబుంగ్లో బహిరంగ ర్యాలీ నుండి యాత్రను…
ప్రపంచవ్యాప్త అనిశ్చితి, కీలక సవాళ్ల నడుమ భారతదేశం దీపస్తంభంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతూ ఈ అద్బుత ఘట్టంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్…
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్…
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి భారీ షాక్ తగిలింది. అదే సమయంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గానికి ఊరట…
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడలలో ప్రభుత్వం అందజేసే రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డును అందుకున్నాడు. గత…
రాజస్థాన్లో అధికార బిజెపికి ఎన్నికల ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి సురేంద్రపాల్ సింగ్ కరాన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి జరిగిన పోటీలో ఓటమి పాలయ్యారు. సోమవారం…
ప్రధాని నరేంద్రమోడీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహిం…
బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులగా తేలిన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం…