మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో కశ్మీర్కు చెందిన సర్గమ్ కౌశల్ విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కిరీటం భారత్కు దక్కింది. మిసెస్…
Browsing: అవీ ఇవీ
వచ్చే సంవత్సరం కల్లా దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ బ్రాడ్బాండ్ కనెక్షన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ టెలికం సంస్థ బీఎన్ఎన్ఎల్ ప్రతి గ్రామానికి 4జీ…
బాలీవుడ్ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్మప్ మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. కాంతార, పుష్ప చిత్రాలపై అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ…
జంతువుల సంరక్షణ, పర్యావరణ వనరుల పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనం కోసం అత్యధిక శాతం మంది శాకాహారాన్ని ఎంచుకునేవారు. సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరిస్తూ శాకాహారాన్ని మాత్రమే తీసుకునేవారు ఉన్నారు. ఇటీవల…
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు…
పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారని ఆక్స్ఫామ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో మూడోవంతు మంది మహిళలు…
ఇస్లాం స్వీకరించిన హిందువు వెనుకబడిన తరగతి (బీసీ) అభ్యర్థిగా రిజర్వేషన్ ప్రయోజనాలను డిమాండ్ చేయగలరా? ఈ ప్రశ్నకు మద్రాసు హైకోర్టు ప్రతికూల సమాధానం ఇచ్చింది. ఒక వ్యక్తి…
ఇది వరకు ఎన్నడు చూడని సౌర తుఫాను 2023లో మనం చూస్తామా? అదే జరిగితే ఆ సౌర తుఫాను సాంకేతికతను దెబ్బతీయగలదు. పెద్ద ఎత్తున బ్లాక్ అవుట్స్,…
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) సూచించింది. లేకపోతే మరో కొత్త వేరియంట్ విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించింది. నిఘా, పరీక్షలు, వ్యాక్సిన్లతో…
పాఠశాలలకు వెళ్లే పిల్లల స్కూల్ బ్యాగులు చెక్ చేసిన ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. ఆ బ్యాగుల్లో కండోమ్లు, సిగరెట్లు, లైటర్లు, మందు మిక్స్ చేసిన వాటర్ బాటిళ్లు, వైటనర్లు కనిపించడంతో…