Browsing: ప్రాంతీయం

ప్రఖ్యాత తీర్థ స్థలం షిర్డీ క్షేత్రానికి ఇక రాత్రిపూట కూడా విమానంలో వెళ్లవచ్చు. సంబంధిత నైట్ ల్యాండింగ్ లైసెన్సును అక్కడి విమానాశ్రయానికి పౌర విమానాయాన అధీకృత సంస్థ…

జమ్ము కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. పూర్వపు జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రంలో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత…

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌రోసారి చుక్కెదురైంది. కొత్త మేయర్‌ను ఎన్నుకునే కసరత్తు వరుసగా మూడోసారి విఫలమైంది. ఆప్, బీజేపీ సభ్యులు సోమవారం…

అసోం ప్రభుత్వం బాల్యా వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,258 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర…

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరేవా గ్రూపునకు చెందిన అజంతా మాన్యుఫ్యాక్టరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్…

చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు భూపతిరాజా…

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ శనివారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో, ఆఫీస్ లో మరోసారి సోదాలు జరిపింది. కాగా గతంలో కూడా మనీష్ సిసోడియా…

శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప స్వామివారి ప్ర‌సాద అమ్మ‌కాల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి వ‌స్తున్న భ‌క్తులు పరమ పవిత్రంగా భావించే…

హత్యాయత్నం కేసులో ఒక ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. స్థానిక కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడు…

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్‌లో హైబ్రీడ్‌ టెర్రరిజానికి పాల్పడుతున్న ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌'(టీఆర్‌ఎఫ్‌)పై కేంద్రం చర్యలు చేపట్టింది. టీఆర్‌ఎఫ్‌ను…