Browsing: ప్రాంతీయం

అతిపెద్ద టెలికాం సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే ఏడాది నుంచి 5జి సేవల్ని అందించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఒడిశాలో జియో,…

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ విమర్శకుడు పావెల్ అంతోవ్, అతడి మిత్రుడు వ్లాదిమీర్ బైదనోవ్ పక్షం రోజుల క్రితం ఒడిశాలోని రాయగడ హోటల్‌లో అనుమానస్పదంగా మృతి చెందిన…

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీలను ఆర్థిక సలహా మండలి (ఈఎసి)…

కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరముందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. మంగళవారం ఢిల్లీ సౌత్‌…

జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో భారీ ఆయుధాల డంప్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాకిస్థాన్, చైనాలో తయారైన…

త్వరలో అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్న కర్నాటకలో అధికార పార్టీ బీజేపీకి  మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి, కొత్త పార్టీని…

దేశంలో మహారాష్ట్ర-కర్ణాటక, అసోం-మేఘాలయల మధ్య సరిహద్దు వివాదాలు పరాకాష్టకు చేరుతున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ – కర్ణాటకల మధ్య కూడా అటువంటి వివాదాలు చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశాల మధ్య కొఠియా…

దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావుతో…

జమ్మూకశ్మీర్‌ లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ముంజ్‌ మార్గ్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా…

కరోనా మహమ్మారి అనంతరం, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత నాగపుర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనప్పుడు ఓ మహిళా ఎమ్యెల్యే మూడు నెలలు కూడా నిండని…