శ్రీరామనగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ పూర్వ సహా కార్యవహ్ భయ్యాజీ జోషి దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను…
Browsing: ప్రత్యేక కథనాలు
తెలంగాణ బిజెపి నాయకులు కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పట్ల హుందాగానే వ్యవహరిస్తున్నది. కేసీఆర్ ఢిల్లీకి ఎప్పుడు…
కశ్మీర్ వేర్పాటువాదానికి సంఘీభావం తెలిపేలా పాకిస్థాన్ హ్యుందయ్ చేసిన ట్వీట్ పట్ల భారత్ లో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కంపెనీతో పాటు మరో మూడు…
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష రాజకీయ పోరాటం ప్రారంభమైన్నట్లు కనిపిస్తున్నది. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మీడియా…
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సొంత పార్టీ వారిపైనే పోరాడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత పుష్కర్ సింగ్ ధామి ఎద్దేవా చేశారు. కొండ…
కరోనా మహమ్మారికి గురయిన ప్రజలు వైద్యంకోసం భారీగా ఖర్చు పెట్టవలసి రావడంతో అనేక కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక ఇక్కట్లలో చిక్కుకు పోగా, ప్రభుత్వం చేపట్టిన కరోనా కట్టడి చర్యల…
కర్ణాటకలోని విద్యా సంస్థలు, ఎక్కువగా కళాశాలలకు ముస్లిం బాలికలు హిజాబ్ తో హాజరు కావడంపై ఆంక్షలు విధించడంతో దుమారం రేగుతున్నది. విశ్వవిద్యాలయాలు, తమ ప్రాంగణంలో కొత్త డ్రెస్ కోడ్ నియమాన్ని…
ప్రభుత్వ నిర్బంధాలను, కక్షసాధింపు చర్యలను ఖాతరు చేయకుండా విజయవాడలో బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి నాయకత్వం మంత్రులతో జరిపిన చర్చలలో రాజీ పడి, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవడం…
శ్రీరామానుజాచార్యుల బోధనలు ఎప్పటికీ అనుసరణీయమైనవని, ఆయన చేసిన బోధనల సారాన్నే తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న భారతావనిలో ప్రతి…
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో పలు తీవ్రమైన మార్పులు చేయాలని పునర్విభజన కమిషన్ తన ముసాయిదా నివేదికలో ప్రతిపాదించింది. దీనిపై సూచనలు ఇచ్చే నిమిత్తం ఈ…