ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల ద్వారా సామాజికంగా నిరాదరణకు గురైన, ఇన్నేళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా మాత్రమే దేశంలో సమానమైన, సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. “జన్ధన్ ఖాతాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు (డీబీటీ) పెరిగాయి. రూపే కార్డ్ల వాడకం ద్వారా డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేశాం. ప్రతి కుటుంబమే కాదు…
Browsing: ప్రత్యేక కథనాలు
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ మిగిలిన భారత దేశంలో విలీనం సంపూర్ణమనే సంకేతం ఇచ్చే విధంగా అక్కడున్న ఎవరైనా ఓటరుగా చేరవచ్చని ఎన్నికల కమీషన్ తాజాగా ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గాల…
మన జాతీయ జెండా వెనుక ఎంతో చరిత్ర ఉంది. ‘1857–సిపాయిల తిరుగుబాటు’ తర్వాత దేశమంతటికీ ఒకే జెండా ఉండాలని అప్పటి బ్రిటిష్ పాలకులు భావించారు. అందులో భాగంగా…
భారతీయ సంప్రదాయంలో రాఖీ పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఈ పండుగను రక్షాబంధన్ (రాఖీ) పండుగ గానూ, జంధ్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను,…
ముస్లింలు అనగానే బహుభార్యత్వం లేదా అనేక మంది మహిళలతో పురుషులు భౌతిక సంబంధాలు పెట్టుకుంటారని భావిస్తుంటాము. అయితే క్రమంగా దేశంలో పరిస్థితులు తారుమారు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇతర…
జయలలిత మంత్రివర్గంలో ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొంది, ఆమె రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఎదురుకొంటున్నారు. ఒక వంక, అన్నాడీఎంకేలో తగు బలం…
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం…
రెండేళ్ల క్రితం 60 ఏళ్ళ వయస్సులోనే జులై 18, 2020లో ఆకస్మికంగా మృతి చెందిన పూసులూరి నారాయణస్వామి ఒక సాంప్రదాయ పేద బ్రాహ్మణ కుటుంభంలో. వలస కార్మికులకు పేరొందిన మహబూబ్…
వైసీపీ తిరిగి అధికారంలో వస్తే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే వెనుకబాటుతనంలో బిహార్,…
రాష్ట్రపతి పదవి దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్రపతిని దేశపు మొదటి పౌరునిగా భావిస్తారు. అటువంటి అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలలో దేశంలోని పార్లమెంట్, శాసన సభల…