Browsing: తెలుగు రాష్ట్రాలు

సొంతంగా పాదయాత్ర చేసినా తెలంగాణాలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేక పోతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉమ్మడి పోరాటాల పేరుతో ప్రతిపక్షాలతో చేతులు…

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడపాలని…

ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడంతో అధికార, ప్రతిపక్షాల శ్రేణులు తరచూ ఘర్షణలకు దిగడం రివాజుగా మారుతున్నది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య…

తెలుగు సినీ పరిశ్రమలో విషాదల పరంపర కొనసాగుతూనే ఉంది. సీనియర్‌ నటుడు కాస్ట్యూమ్‌ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నై…

తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందేందుకు పోరాటం సాగిస్తున్న కీలక రాజకీయ ప్రత్యర్థులుగా భావించే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్…

భారత స్టార్ బాక్సర్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో…

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు వైసీపీనే కారణమంటూ బీజేపీ నేతలు ఆరోపించారు.…

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పే పర్ లీక్ వ్యవహారంలో లక్షల రుపాయలు చేతులు మారడంతో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయనే అంశంపై…

ఏప్రిల్ 8 నుండి అందుబాటులోకి రానున్న సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభార‌త్ రైలు షెడ్యూల్ ను రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ రైలు 662 కిలోమీటర్ల దూరాన్ని కేవలం…

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.…