మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీబీఐ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళుతున్న ఈస్ట్ కోస్ట్ కారిడార్ ( ఖరగ్పూర్-విజయవాడ), నార్త్ సౌత్ సబ్ కారిడార్ (ఇటార్సీ – విజయవాడ) కోసం ప్రత్యేక సరుకు రవాణా…
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదని, అందుకే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక…
టిఎస్పిఎస్సి లీకేజీపై కాకతీయ యూనివర్సిటీలో నిరుద్యోగ విద్యార్థులు ఒక్కసారిగా మండిపడ్డారు. బుధవారం కెయు విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై జెఎసి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాలో నిరుద్యోగ…
భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు.…
ఆయుష్మాన్ భారత్ కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.236.05 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయుష్మాన్ భారత్ – పీఎం జన్…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు మంత్రి కె. తారక రామారావు…
అమరావతి – 3 రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో అటు అమరావతి రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జులై 11కు వాయిదా పడింది.…
విశాఖపట్నం వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు- జి-20 సదస్సు నిర్వహించనున్నారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ,వన్ ఫ్యూచర్ అనే థీమ్తో..నగరంలోని రుషికొండ రాడిసన్ బ్లూ…
సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) కుటుంబంలో చేరికల చిచ్చు రేగింది. ఆదివారం కాంగ్రెస్లో చేరిన డిఎస్ సోమవారం రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు…