Browsing: తెలుగు రాష్ట్రాలు

ఈ నెల 30న శ్రీరామ నవమి పండుగ నేపధ్యంలో రెండో అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాదిగా భక్తజన సందోహనం…

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శాసనసభలో చర్చ జరుగుతుండగా…

చిరుధాన్యాల సంరక్షణకు జీవితాంతం కృషి చేయడమే గాక, సంఘం రేడియో పేర కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభించి నిరక్షరాస్యులైన మహిళలతోనే వ్యవసాయంపై రేడియోకార్యక్రమాలు నిర్వహించిన దక్కన్‌ డెవలప్‌మెంట్‌…

భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా సికింద్రాబాద్ లో తరచుగా భారీ భవనాలలో అగ్నిప్రమాదాలు జరుగున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.…

లిక్కర్ స్కాంలో మరో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై ఈడీ అధికారులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. దానితో కవిత వేసిన పిటీషన్‌పై…

శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురుగాలి వీచింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో టిడిపి అభ్యర్థులు భారీ ఆధిక్యతలో విజయం సాధించగా,…

కేంద్రమంత్రి అమిత్ షా తో మెగాస్టార్ చిరంజీవి , ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో…

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కీలక సూత్రధారి రాజశేఖరేనని సిట్ తేల్చింది. టీఎస్ పీస్సీకి అందజేసిన నివేదికలో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీ పేపర్…

విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం టీటీడీ విలీనం చేసుకుంది. ఇప్పటిదాకా ఆలయాన్ని నిర్వహిస్తున్న…

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.…