ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తెలంగాణాలో నేరస్తులు సత్యాగ్రహులుగా వ్యవహరిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాలనలో ఆయన కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ధనదాహంతో…
ప్రముఖ సాహితీవేత్త మధురాంతకం నరేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, ఉపాధ్యక్షురాలు కుముద్…
టీఎస్పీఎస్సీ కార్యాలయం లోని పరీక్షల సంబంధిత కంప్యూటర్ హ్యాక్ కావడంతో సోమవారం జరగాల్సిన టీపీబీవో పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షను, ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన…
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో పొత్తు ఏర్పరచుకొని పోటీచేయాలని ప్రయత్నిస్తూ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అందుకు బిజెపి విముఖంగా ఉండటం, జనసేనలో సహితం స్పష్టత…
బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు కీలక నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ మనీలాండరింగ్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.…
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నామని జరుగుతున్న ప్రచారంపై బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెరదించారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ స్పష్టం…
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలకమైన అనుమానితుడిగా సిబిఐ భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం మూడోసారి విచారణకు సిబిఐ ముందు హాజరయ్యే సమయంలో తెలంగాణ…
తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్…