దేవుని ముందు అందరూ సమానులే అని, కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగిందని త్రిదండి చిన్న జీయర్ స్వామి చెప్పారు. వరంగల్ జిల్లా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు మరింత పెరుగుతున్నది. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా…
టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీచేశారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణకు సిఆర్పిసి 41ఏ కింద అధికారులు నోటీసులిచ్చారు.…
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై మార్చి 28న విచారణ జరగనుంది. ఫిబ్రవరి 23న ఈ…
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 2న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా చైత్రశుధ్ద ఏకాదశి…
తెలంగాణాలో ప్రసిద్ధి పొందిన పేరిణి నృత్య కళ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. పేరిణి నాట్యం కాకతీయుల కాలంలో…
తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మార్చ్ 9 నుండి చేపట్టనున్న…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రీతి నిమ్స్లో చికిత్స పొందుతూ…
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్…
లైఫ్సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔషధ ఉత్పత్తిలో ఆసియాలోనే హైదరాబాద్ అతిపెద్ద నగరమని చెప్పారు. ఈ రంగంలో…