త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సర్వీసులు అందిస్తున్న వందే భారత్ ట్రైన్ను నెల 15…
Browsing: తెలుగు రాష్ట్రాలు
భారత హేతువాద సంఘం వ్యవస్థాపక ఛైర్మన్ రావిపూడి వెంకటాద్రి (101) కన్నుమూశారు. ‘హేతువాది’ మాస పత్రిక సంపాదకుడైన రావిపూడి వెంకటాద్రి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చీరాలలో…
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సింహాద్రినాధుడు తెప్పోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా పుష్య…
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మినీ మేడారం జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం…
గుంటూరులో ఈ నెల ఒకటో తేదీన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సభలో జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం…
ఎంఎల్ఏల కొనుగోలు కేసు పరిశోధనను సిబిఐకి బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వినతి సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తన తీర్పును నిలిపి ఉంచింది. 2022…
భారత అంతరిక్ష ప్రయోగం కేంద్రం షార్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడంతో షార్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు…
దేవుళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం వ్యాపారంగా మార్చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. యాదాద్రిపై రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి…
జిఒ -1పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీల రోడ్ షోలు, సభలపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జిఒ నెంబరు 1ని తాత్కాలికంగా నిలిపివేస్తూ…
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు జిఎచ్ఎంసితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్ల ను ప్రారంభించగా, సిద్ధం అవుతున్నాయి. ఇక ఇవే…