ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ప్రసక్తి లేదని అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నా, ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మాత్రం తగ్గడం లేదు. ముందస్తు ఎన్నికలు జరిగే…
Browsing: తెలుగు రాష్ట్రాలు
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంకు ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంబరాలు చేసుకొంటున్న తరుణంలో కమీషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్…
రాజోలుకు చెందిన వైసీపీ కీలక నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో ఆదివారం చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి…
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఢిల్లీలో అమరావతి రైతులు నినాదాలు చేశారు. ఎపికి మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ శనివారం ఢిల్లీ జంతర్ మంతర్…
పాపికొండలు సందర్శించే పర్యాటకులకు ఏపీ పర్యాటక శాఖ కొత్త టారిఫ్లు ప్రకటించింది. వేర్వేరు పర్యాటక ప్రాంతాల నుంచి పాపికొండలు సందర్శించే పర్యాటకుల కోసం ఒక రోజు, రెండు…
వైసిపి, టిడిపి శ్రేణులు ఘర్షణకు దిగడంతో పల్నాడు జిల్లా మాచర్ల భగ్గుమన్నది.టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా…
జాతీయ రాజకీయాలలో ఇక చక్రం తిప్పబోతున్నానని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తన కొత్త జాతీయ పార్టీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి, అక్కడ నాలుగు రోజులున్నప్పటికీ ఎవ్వరు పట్టించుకున్న…
అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారికి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ దేవస్థానం నుండి…
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం…
ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ప్రారంభించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 77,511 కోట్ల మేర రుణాలను మంజూరు చేయగా రూ. 33,100…