రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటును రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు మూకుమ్మడిగా తిరస్కరించారు. సీఆర్డీఏ చట్ట సవరణ, ఆర్-5 జోన్ ఏర్పాటుపై 17 గ్రామాల్లో…
Browsing: తెలుగు రాష్ట్రాలు
జగనన్న ఇళ్ల పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీనిపై ప్రధాని మోడీకి పిర్యాదు చేస్తానని తెలిపారు. జగనన్న…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విశాఖపట్నంలో జరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాల నుండి ఫిర్యాదు…
రెండు రోజుల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వేర్వేరుగా సమావేశమయ్యారు.…
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.…
తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా కేసీఆర్ శైలి ఉందని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులపై…
యూనివర్సిటీలలో ఉమ్మడి నియామక బోర్డు బిల్లులపై విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్కు కలిసి, ఆమె సందేహాలకు వివరణ ఇచ్చారు. గవర్నర్…
దేశంలో మూతపడ్డ 5 ఎరువుల కర్మాగారాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్దరించి ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా తెలిపారు. అందులో భాగంగా రామగుండం…
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను 40 రోజులుగా పీడీ చట్టం కింద జైలుపాలు చేసిన తెలంగాణ ప్రభుత్వంకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. సుదీర్ఘ విచారణ అనంతరం కేసీఆర్ ప్రభుత్వం…
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ను…