రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. ఈనెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో…
Browsing: తెలుగు రాష్ట్రాలు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసేందుకు బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. రెండు, మూడు…
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) నుంచి ముడుపులు స్వీకరించారన్న కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెపై మోపిన అభియోగాలను…
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి కలిశారు. సోమవారం పార్టీ ఆఫీస్ కు వచ్చిన ఆమె తన భర్త…
వంద మంది ఎమ్మెల్యేలను దించి 10 వేల ఓట్లతో గెలవడం గొప్పనా? అంటూ మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా…
ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో చిట్టచివరకు విజయం కైవసం చేసుకున్నప్పటికీ అధికార టిఆర్ఎస్ వర్గాలు మాత్రం వచ్చిన 10 వెల పైచిలుకు ఆధిక్యత మాత్రం సంతృప్తి కలిగించడం లేదు.…
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మనుగోడు ఉప ఎన్నకల ఫలితాల ద్వారా మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్నగోవాలోని కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ న్యూన్స్ ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా…
విపక్ష నేతలు, కార్యకర్తలపై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపికి ఓటు వేసిన వాళ్లు మాత్రమే మనవాళ్ళు, వేయని వాళ్లు…
ఫామ్హౌస్ ఫైల్స్లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు రోహిత్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి మంత్రిస్థాయి భద్రత…