Browsing: తెలుగు రాష్ట్రాలు

దశాబ్దాల పాటుగా అంతర్‌ రాష్ట్ర జల ప్రాజెక్టుగా అనేక సమస్యలకు కేంద్ర బిందువుగా రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్‌ డి ఎస్‌) మిగిలింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఏలుబడిలో ఉన్న ఆర్‌…

టాలీవుడ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ పై సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవి శ్రీ ప్రసాద్‌ ‘ఓ పరి’ ప్రైవేట్‌ వీడియో సాంగ్‌లో…

టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ని అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా విశాఖ సంఘటన తరువాత…

తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు కొత్త మలుపులు తీసుకొంటూ ఉండడంతో ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసహనంకు గురవుతున్నట్లు…

కేసీఆర్ సర్కారు, ఆయన కుటుంబం సంపాదించిన అక్రమ సంపాదన కూడా ప్రజలకే చెందాలని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ డా. కె. లక్ష్మణ్ డిమాండ్…

దేశ చరిత్రలోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అరుదైన నేతగా నిలిచారని ఏపీ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు. వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌, వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌ -2022 అవార్డుల…

రాజధానిగా అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ తప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని, ఆంధ్రప్రదేశ్ ఏకైక…

గత కొన్ని రోజులుగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో…

మునుగోడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్సమగ్ర దర్యాప్తు చేపట్టి, శిక్షించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి,  తెలంగాణ ఇన్ ఛార్జ్  తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.  మునుగోడు ఉప ఎన్నికల…