Browsing: తెలుగు రాష్ట్రాలు

మునుగోడు ఉప ఎన్నిక సందడి నడుస్తున్న క్రమంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మంత్రి జగదీశ్ పీఏ ఇంట్లో ఐటీ దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రి…

నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతిని అండర్…

మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్/బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే…

యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో ఎన్‌. గీతా రెడ్డి ఒక ప్రకటనలో…

మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది. 48గంటల పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరుకావొద్దని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మీడియాతో ఊడా…

‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని మీలాంటి మోసగాళ్లు తిరిగిన తెలంగాణ గడ్డ అపవిత్రమైంది. మీ మోసాలను ఎండగడుతూ తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాలి’’ అంటూ…

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాజాసింగ్‌ను పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను…

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టి) దక్షిణాది క్యాంపస్‌ ఏర్పాటుతో ట్రేడ్‌ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుందని కేంద్ర ఆర్థిక,…

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావే గ్రేట్ మాస్టర్ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. …

మునుగోడు ఉపఎన్నికల సమయంలో తమ ఎమ్యెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ బేరసారాలు చేస్తున్నట్లు అధికార టిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రేపిన దుమారం చల్లారిపోయింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల…