గత టిడిపి ప్రభుత్వం విపక్ష సభ్యులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి వినియోగించిందన్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ఏపీ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
టిఆర్ఎస్ నేతలను డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ చౌరస్తా సభలో…
మార్గదర్శి చిట్ఫండ్ కేసులో ఆ సంస్థ అధినేత రామోజీరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. మార్గదర్శి…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు న్యాయం జరుగడం లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీలో విచారణ జరిగితే తమకు న్యాయం అందదని, అందుకని…
ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్ వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవంక, ప్రజలలో జనసేన పట్ల…
మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని, తనను కూడా చంపాలని చూస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల…
తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ను గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ సతీమణి ఉషాబాయి ఆదివారం కలిసి తన భర్త రాజాసింగ్పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని…
తెలుగు రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యక్రలాపాలను చేబడుతున్న పీఎఫ్ఐ సంస్థకు చెందిన పలువురిపై రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. నిజామాబాద్ లో 23,…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శామీర్ పేటలో ఉన్న మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి…