రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ నడుం బిగించింది. ఈ క్రమంలో ఈ నెల 27న ఉదయం గం.…
Browsing: తెలుగు రాష్ట్రాలు
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినంగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఖంగుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రకటించారు. తద్వారా అమిత్ షా సమక్షంలో…
తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంగళవారం రచ్చ చోటు చేసుకుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరమనిషి…
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,…
తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్పై అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఓపీటీని ఢిల్లీ…
రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేటితో వెయ్యి రోజులకు చేరింది. మరోవైపు వారు రెండో విడత మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితం పాదయాత్ర…
ప్రముఖ నటుడు కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నుండి చేపట్టే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో…
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు అవుతోన్న సందర్భంగా ఈ నెల 12నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు…
గ్రేటర్ హైదరాబాద్లో వినాయక నిమజ్జనం రంగరంగ వైభవంగా, ప్రశాంతంగా ముగిసింది. ఆగస్టు 31న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సుమారు 6 లక్షలకు పైగా విగ్రహాలను…