’’మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాటలు ఏమయ్యాయని బిజెపి రాష్ట్ర…
Browsing: తెలుగు రాష్ట్రాలు
జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపిణి రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. కాంగ్రెస్…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు సంబంధించిన వీడియో కాల్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసిపి నాయకత్వం ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. ఈ వ్యవహారాన్నిముఖ్యమంత్రి వై ఎస్…
“నన్ను రెచ్చగొట్టొద్దు రేవంత్ రెడ్డి” అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీ, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. `కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్’…
విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు 2022–23 బడ్జెట్లో రూ.592.5కోట్లు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు వ్యయం రూ.1953కోట్లు కాగా, మార్చి 2022…
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్లో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ…
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తప్పుడు డిజైన్లతో, ఎటువంటు అనుమతుల్లేకుండా నిర్మించారని, అందుకనే ఈ మధ్య వరదలకు ముంపుకు గురయినదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర…
ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వెల్లడించాయిరు. మునుగోడు ఎమ్మెల్యే పదవితో పాటు…
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట నుండి మంగళవారం మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటగా, ఈరోజు నాగుల పంచమి సందర్భంగా…
దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడినట్టు…