టీఆర్ఎస్, కాంగెర్స్ పార్టీ లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించాయిరు. ప్రస్తుతం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామాల ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే…
ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ జాబితాలో తెలంగాణ కుర్రాడికి స్థానం దక్కింది. ఫోర్బ్స్ ఇండియా-గ్రూప్ ఎం-ఐఎన్సీఏ సంయుక్తంగా భారత టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాను విడుదల చేశాయి.…
ఆగష్టు 2 నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మొత్తం దృష్టి అంతా యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్…
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు మరోమారు కధనాలు వెలువడుతున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రెండు రోజుల కిందట ఓ కేంద్ర మంత్రి, అమిత్…
‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు…
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయితీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. రాష్ట్ర…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ అర్హత ఇచ్చే అర్హత లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడులకు అనుమతులు లేవని…
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కేవలం 6 పోర్టులుంటే, మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్…
దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కెజిబివి)లో 696 అంటే, దాదాపు 15 శాతం విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి…