Browsing: తెలుగు రాష్ట్రాలు

కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. గుడివాడ మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ…

సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు…

తెలంగాణ సీఎంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు `డిక్టేటర్‌షిప్‌ సిండ్రోమ్‌’తో బాధపడుతున్నారని అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి …

గురుకులా‌ల్లో చ‌దివే విద్యార్థులు బ‌య‌ట‌కు చెప్పుకోలేని ఇబ్బందులు ప‌డుతున్నారని బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.  మంచి విద్య, ఆహారం, వసతి… ఇవీ…

ఐటీవల తెలంగాణలోని 40 రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేస్తే 4,53,896 ధాన్యం సంచులు మాయమైనట్టు తేలిందని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆ…

తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మీడియా సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పట్ల మంత్రి తలసాని శ్రీనివాసరావు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మీరు గవర్నర్…

మంత్రి కేటీఆర్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీ నాయకుడి మాదిరి మాట్లాడారని బీజేపీ‌ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె  లక్ష్మణ్ విమర్శించారు.  ఓవైసీల మెప్పు కోసం మంత్రి…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణాన్ని దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించాయిరు. మంగళవారం ముఖ్యమంత్రి…

సీఎం చెప్పినచోట సంతకం చేయడానికి తానేమీ రబ్బర్ స్టాంప్ కాదని అంటూ తెలంగాణ గవర్నర్ డా. తమిళి తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వం తనపట్ల `అమర్యాదకరంగా’ వ్యవహరిస్తున్నట్లు కొంతకాలంగా…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన…