Browsing: తెలుగు రాష్ట్రాలు

తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలను  ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని…

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ వంతు నిధులు విడుదల చేయక పోవడంతో, భూసేకరణ చురుకుగా సాగక పోతుండడంతో ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన రైల్వే…

‘ఆంధ్రుల రాజధాని అమరావతే.. ఇది ఐదు కోట్ల ప్రజానీకం అభిమతం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకు అంగీకరించేది లేదు’ అంటూ తిరుపతిలో జరిగిన భారీ బహిరంగసభలో నేతలు స్పష్టం చేశారు.…

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హుజురాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను హుజురాబాద్‌…

గ్రామాల్లో పని చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఎఇఒ) పదోన్నతులపై వ్యాజ్యాల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ కమిషనర్‌…

శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్ సదుపాయం కల్పించడం కోసం రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి మూడేళ్లు కావస్తున్నా…

భగవద్గీత పూజా, పునస్కారాల గురించి వివరించే గ్రంధం కాదని, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని గురించి మనం ఏ విధంగా వ్యవహరించాలో తెలియచెప్పే సమగ్ర…