Browsing: తెలుగు రాష్ట్రాలు

చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ…

కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చర్చోపచర్చల…

తిరుపతిలోని నలుగురు పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. తిరుపతి లోక్‌సభ ఎన్నికల సమయంలో తిరుపతిలో దొంగ ఓట్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎవరూ లేని…

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, మాటల గారడీ మాదిరిగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఎక్కువ…

తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ. 29,669…

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.…

తిరుపతిలోని 25 ఎకరాల హథీరాంబాబా మఠం భూముల విక్రయంపై సుప్రీంకోర్టు స్టేటస్‌కో విధించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం…

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఉండనుందని, మెజార్టీ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్…

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో ఎ-1  ముద్దాయిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును పేర్కొంటూ ఎసిబి కోర్టులో సిఐడి గురువారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఎ-2గా…

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడపకు చెందిన మేడా రఘునాధరెడ్డి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసింది.…