Browsing: తెలుగు రాష్ట్రాలు

కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు నీటి రుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి,…

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు…

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో…

నందమూరి కుటుంబంలో విభేదాలు మరోమారు బయటపడ్డాయి. బాబాయ్‌ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్‌ ఎన్టీఆర్‌ మధ్య గ్యాప్‌ ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని నిరూపించే ఘటన ఎన్టీఆర్‌ ఘాట్‌…

దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ఇప్పటివరకు సుమారు రూ.37వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో రూ. 12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది.…

గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన్నప్పుడు ఆయన చేపట్టిన పాదయాత్రను కొనసాగిస్తూ `జగన్ వదిలిన బాణాన్ని’ అని చెప్పుకున్న వైఎస్ షర్మిల ఇప్పుడు…

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ నెల 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో…

గతేడాది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ…

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.  పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చోటు కల్పించారు. …

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి…