తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఎ అధికారులతోపాటు పోలీసుల బృందం కలిసి ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని పౌరహక్కుల నేతలు, కులనిర్మూలన సమితి,…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఒక అవకాశం ఇవ్వండి అని పాదయాత్రలో ముద్దులు పెట్టి మురిపింపజేస్తే నమ్మిన ప్రజలను దెయ్యంలా పట్టిపీడిస్తోన్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని జనసేన…
2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. ఈ నెల 4న సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను విచారణ…
తెలంగాణాలో రైతుల పేరుతో దోపిడీ జరుగుతోందని, కాలువలు, ప్రోజెక్టుల పేరుతో విడుదల అవుతున్నా ఎక్కడా పనులు జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు…
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ఐఎస్ఓ ధృవీకరణ సాధించింది. ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌళికవసతులకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్…
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నోటీసులు ఏపీ సిఐడి అధికారులు జారీ చేశారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్ కు శనివారం…
దసరా, దీపావళి పండుగల సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దానాపూర్ టు…
విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న ఈ బెట్టింగ్లో వందలాది మంది యువకులు కోట్లాది రూపాయాలు పోగొట్టుకుంటున్నారు.…
స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు…
పదకొండు రోజుల పాటు ఆ బాల గోపాలంతో పూజలందుకొని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన గణపయ్యలు గురువారం వీడ్కోలు తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో నగరవాసులు ధూప దీప నైవేద్యాలను…