రైల్వేల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. స్వయం ఆధారిత స్వయం సుస్దిరతే లక్ష్యంగా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు రోజుల పాటు సాగిన సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. విచారణ అనంతరం చంద్రబాబును వర్చువల్గా విజయవాడ ఏసీబీ…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టిఎస్పిఎస్సిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం…
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైకోర్టు ఆదేశాలతో టాలీవుడ్ నటుడు నవదీ్పకు నోటీసులు జారీ చేశారు.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో…
దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్-…
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సవాళ్లు, సస్పెన్షన్లతో ప్రారంభమైనాయి. తొలిరోజైన గురువారం నాడే టిడిపి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు అరెస్టుపై ఉభయ సభల్లోనూ టిడిపి సభ్యులు…
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవల్పమెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం…