రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ ద్వారా బాగా గుర్తింపు పొందిన బత్తిని హరినాథ్గౌడ్ బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న…
Browsing: తెలుగు రాష్ట్రాలు
చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజయవంతంగా దిగడం యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు.…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసును విచారిస్తోన్న తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జస్టిస్ జయకుమార్ను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి…
‘రెండేళ్ల తర్వాత విశాఖ స్టీల్ప్లాంట్లో ఉక్కు ఉత్పాదకత ఉండదు. దీని జీవిత కాలం రెండేళ్లే అని నేను భావిస్తున్నాను’ అంటూ కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి…
మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు అని ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించడం పట్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.…
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ మరణించారని ఈ నెల 18న వచ్చిన వార్తలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. మల్లా రాజిరెడ్డితో…
ఏపీలో 23,600 దేవాలయాలు రూ.5.00 లక్షల లోపు ఆదాయం కలిగి ఉన్నవాటిగా గుర్తించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.…
తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ లో అసమ్మతి సెగ మొదలైంది. సోమవారం పార్టీ అధినేత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 మందికి…
ఏపీలో మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుందని వార్తలొస్తున్నాయి. విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆదివారం చెన్నై నుంచి…
తెలంగాణ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ 115 నియోజకవర్గాలకు బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బిఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం…