Browsing: తెలుగు రాష్ట్రాలు

భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారనే అభియోగాలపై అనంతపురం జిల్లా జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిబంధనలు పాటించకుండా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను…

నిర్మల్ పట్టణంలో చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంతో…

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో శుక్ర‌వారం సాయంత్రం నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు ప‌లు చోట్ల మోస్త‌రు వ‌ర్షం కురిసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో.. శుక్ర‌వారం ఉద‌యం…

కాంట్రాక్ట్ ఎఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణపై…

ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశానని, అయితే నిర్ణయం ప్రజలదే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం పదవికి…

తెలంగాణ మంత్రి కే.టీ. రామారావు (కేటీఆర్) బస్సు యాత్రకు బదులు మోకాలి యాత్ర చేసినా ప్రజలు నమ్మరని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే.…

 ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆమె సంసిద్ధతను…

తెలుగు రాష్ట్రాల్లో కీలకమై రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం అమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకల క్రమబద్ధీకరణతో పాటు రద్దీని…

యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో మంగళవారం 77వ…

తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేసిన ఘనత సిఎం కేసీఆర్‌కు దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర…